వికసిత్ భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు) కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు.