ఒడిశాలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. రూ.వందల కోట్ల అక్రమాస్తులను గుర్తించారు.