చమురు ట్యాంకర్పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేయడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో హర్మూజ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.