యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్కుమార్ అన్నారు.