తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డు నమోదైందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.