నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తెస్తామని కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.