నిరంతరం ఉద్రిక్తతలు, కాల్పుల మోతతో అట్టుడుకే భారత్–పాక్ నియంత్రణ రేఖ (LoC) వద్ద ఓ అరుదైన, హృదయాలను కదిలించే దృశ్యం ఆవిష్కృతమైంది.