అసదుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్పోర్ట్లు, పౌరసత్వంపై ఆయన వ్యాఖ్యలు చట్టపరంగా తప్పు అన్నారు.