ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ, "పూర్తిస్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమైతే దాని పరిణామాలు అత్యంత వినాశకరంగా ఉంటాయి" అని హెచ్చరించారు.