వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం కూడా స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోంది.