కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు తెగబడటం హేయమైన చర్యని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా మండిపడ్డారు.