నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఆస్తులను 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని హరీశ్రావు ధ్వజమెత్తారు.