బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు జరగకుండా ఆదేశించాలని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.