పల్లె దవాఖానాలో నాణ్యమైన సేవలందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. బాన్సువాడ పల్లె దవాఖానాను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.