ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.