ఓ జంట రైలులోని ఏసీ కోచ్లో హనీమూన్ సెటప్ డెకరేషన్ చేయించింది. ఈ ఘటనపై రైల్వే శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.