తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్యకేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది.