తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.