నాలుగు రోజుల క్రితం రిటైర్మెంట్ అయిన ఓ ఏఎస్సై గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.