నగరంలో ఆగస్ట్ 2న ఊర పండుగను నిర్వహించనున్నట్లు సర్వసమాజ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.