గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఉన్నత విద్య కోసం వెళ్లే వారికి ల్యాప్టాప్లు అందిస్తామని తెలిపింది.