ఒమన్ తీరంలోని హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు గల్లంతు కాగా.. 10 మందిని రక్షించారు.