ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గురువారం సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.