భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో అంగప్రదక్షిణం చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. అందువల్ల ఈ సేవకు విశేష ఆదరణ ఉంది.