మంజీర నది, మరో వాగులోకి పారిశ్రామిక వ్యర్థాలను వదులుతున్న రెండు షుగర్ ఫ్యాక్టరీలపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది.