రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజ్కుమార్ చివరకు శవమై కనిపించాడు.