ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎస్డబ్ల్యూయూ కృషి చేస్తోందని కాంగ్రెస్ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.