నిజామాబాద్ నగరంలోని అమ్మనగర్లో వారాహీ అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గురువారం ప్రారంభించారు.