టీజీఈజేఏసీ నిజామాబాద్ ఆద్వర్యంలో ధర్నాచౌక్లో ఈనెల 27న ధర్నా నిర్వహించనున్నట్లు టీజీఈజేసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ తెలిపారు.