తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఎల్ఐసీ ద్వారా బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు.