యూపీఐ పేమెంట్లపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వినియోగదారులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.