తమకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భిక్కనూరులో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు.