దేశం గర్వించదగ్గ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు సూచించారు.