కోల్కతా అలీపుర్లోని ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 4,000 ఈవీఎంలు కాలిపోయాయి.