వరంగల్ నగరాభివృద్ధికి కేంద్రం చేసిన కృషిపై చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసిరారు.