తమ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా కొనసాగిస్తున్న ఆదివాసీలు నిజమైన ప్రకృతి రక్షకులు అని నాయక్పోడ్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ అన్నారు.