పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో యోగా దినోత్సవం సందర్భంగా జల్దాపారా జాతీయ పార్కులో మావటీలు 'కుంకీ' ఏనుగులపై కూర్చుని ఆసనాలు వేశారు.