యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మండిపడ్డారు. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించారు.