కరీంనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండేటి రాముపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. జగిత్యాలలోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు.