పాకిస్థాన్పై అఫ్గానిస్థాన్ వైమానిక దాడులు చేపట్టింది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది.