గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష ఖరారు చేసింది.