విమల్ యాడ్లో నటించినందుకు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర అధికారులు నోటీసులు జారీ చేశారు.