అలిపిరి మెట్లెక్కిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు టీటీడీ శ్రీవారి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది.