జాతీయ లోక్ అదాలత్ వాల్పోస్టర్లను జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి ఆవిష్కరించారు. ఈ మేరకు జిల్లా కోర్టులో ఈ కార్యక్రమం నిర్వహించారు.