భీమవరం ఆక్వా రైతుల సభలో జగన్ మాట్లాడారు. ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.