ఆర్మూర్లో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై తక్షణమే సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.