ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ రూపవతి రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు.