ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిందని హరీశ్రావు విమర్శించారు.