ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.