బుద్ధుడు, పులే, అంబేడ్కర్, కాన్షీరాం బోధనలు, ఆలోచనలు, ఉద్యమాలు, పోరాటాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులు, విద్యావంతులపై ఉందన్నారు.